Header Banner

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న RCB క్రికెటర్లు! వారితో పాటు మహిళా క్రికెటర్‌ కూడా..

  Wed Apr 30, 2025 19:22        India

ఐపీఎల్ 2025లో అద్భుత ప్రదర్శనతో అగ్రస్థానంలో ఉన్న ఆర్సీబీ జట్టు క్రికెటర్లు రజత్ పాటిదార్, జితేష్ కుమార్, శ్రేయస్ పాటిల్ తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. టీటీడీ సభ్యుల సహకారంతో వీవీఐపీ దర్శనం జరిగింది. జట్టు విజయాలకు కృతజ్ఞతలు తెలిపేందుకు వారు ఆలయం వచ్చారని తెలుస్తోంది.

 

ఐపీఎల్‌ 2025లో ఆర్సీబీ అదరగొడుతున్న విషయం తెలిసిందే. 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో ఆర్సీబీనే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. తమ టీమ్‌ ఇంత అద్భుత ప్రదర్శన కనబరుస్తుందనో ఏమో.. ఆర్సీబీ కెప్లెన్‌ రజత్‌ పాటిదార్‌, వికెట్‌ కీపర్‌ జితేష్‌ కుమార్‌, టీమిండియా మహిళా క్రికెటర్‌ శ్రేయంక పాటిల్ బుధవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. టీటీడీ సభ్యులు దగ్గరుండి క్రికెటర్లకు వీవీఐపీ దర్శనాలు చేయించారు. క్రికెటర్లతో సెల్ఫీలు దిగేందుకు అక్కడున్న భక్తులు ఎగబడ్డారు.

 

ఇది కూడా చదవండిఏపీలో మూడు రాష్ట్రాల్లో మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారు! మెగా ప్రాజెక్టులకు శ్రీకారం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #rcb #rcb2025 #tirumala #rcbinspirits #rcbplayers #venkateswaraswamy